వార్తలకు తిరిగి వెళ్లండి

సీఎం చంద్రబాబు రేపు ఉదయం 10.30 గంటలకు ఉండవల్లి బకింగ్హాం కెనాల్ స్టీల్ బ్రిడ్జిని ప్రారంభించనున్నారు. 10.45 నుంచి 11.50 వరకు ప్రజలనుద్దేశించి సభలో ప్రసంగిస్తారు.
మధ్యాహ్నం 12 గంటలకు కొండవీటి వాగుపై నిర్మించిన స్టీల్ బ్రిడ్జిని పరిశీలిస్తారు. 12.20 గంటలకు రాయపూడిలో ప్రారంభానికి సిద్ధమైన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్స్ను సందర్శించి, అమరావతి సచివాలయానికి వెళ్ళనున్నారు.
Comments
Loading comments...

