Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డీఎస్సీ ర్యాలీపై వైసీపీ నేతలపై కేసులు

Follow Udayam on Google
రవళి దేవి Aug 12, 2026 11:33 AM ఎన్టీఆర్ జిల్లాఆంధ్రప్రదేశ్
డీఎస్సీ ర్యాలీపై వైసీపీ నేతలపై కేసులు - Udayam
నిబంధనలు ఉల్లంఘించి డీఎస్సీ అక్రమాలపై ర్యాలీ నిర్వహించిన వైసీపీ నేతలపై పోలీసులు మంగళవారం కేసులు నమోదు చేశారు. సోమవారం అనుమతులు లేకుండా ర్యాలీ నిర్వహించినందుకు ఈ చర్యలు తీసుకున్నారు. దేవినేని అవినాశ్‌పై మాచవరం పోలీసులు, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌పై వన్‌టౌన్‌ పోలీసులు, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుపై అజిత్‌సింగ్‌నగర్‌ పోలీసులు కేసులు నమోదు చేశారు.

Comments

G
Loading comments...