వార్తలకు తిరిగి వెళ్లండి

నాన్ ఇంటర్లాకింగ్ పనుల కారణంగా నం.00761 రేణిగుంట–హజ్రత్ నిజాముద్దీన్ రైలును దారి మళ్లించినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఆగస్టు 14, 15, 17, 18 తేదీల్లో ఈ రైలు విజయవాడ మీదుగా ప్రయాణించదు.
గుంతకల్, కాచిగూడ, మల్కాజ్గిరి, కాజీపేట, బల్లార్షా మీదుగా రైలు వెళ్తుంది. ఈ తేదీల్లో గూడూరు, విజయవాడ స్టాప్లను తొలగించినట్లు అధికారులు ప్రకటించారు.
Comments
Loading comments...

