వార్తలకు తిరిగి వెళ్లండి

రణ్బీర్ కపూర్, సాయిపల్లవి జంటగా నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం రామాయణ ట్రైలర్ విడుదలకు ముహూర్తం ఖరారైంది. నితీశ్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో యశ్ రావణుడిగా నటిస్తున్నారు.
ఈ నెల 30న సాయంత్రం 4.15 గంటలకు ట్రైలర్ను విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. రణ్బీర్ రాముడిగా, సాయిపల్లవి సీతగా కనిపించనున్నారు.
Comments
Loading comments...
