Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నటీనటులపై మరింత ఒత్తిడి పెరిగింది: ప్రీతి జింటా

Follow Udayam on Google
Udayam Desk Sep 12, 2026 9:13 AM జాతీయంవినోదం
నటీనటులపై మరింత ఒత్తిడి పెరిగింది: ప్రీతి జింటా - Udayam
సోషల్‌ మీడియా వినియోగం, కొందరు ఫొటోగ్రాఫర్ల వైఖరిలో మార్పులతో నటీనటులపై ఒత్తిడి పెరిగిందని నటి ప్రీతి జింటా అభిప్రాయపడ్డారు. సినిమాల కంటే నటీనటుల దుస్తులు, ఎయిర్‌పోర్ట్‌ లుక్‌ వంటి అంశాలకు ప్రాధాన్యం పెరిగిందన్నారు. దేశంలో ఏ విషయం జరిగినా నటీనటులు స్పందించాలనే ఒత్తిడి కూడా ఉందని ప్రీతి తెలిపారు. తన తాజా చిత్రం ‘వైబ్‌’ ప్రమోషన్స్‌ కోసం ముంబయికి వచ్చిన ఆమె ఓ ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు.

Comments

G
Loading comments...