Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘ఎపిక్‌’ సీక్వెల్‌ చేస్తాం: నిర్మాత నాగవంశీ

Follow Udayam on Google
Udayam Desk Sep 12, 2026 8:15 AM జాతీయంవినోదం
‘ఎపిక్‌’ సీక్వెల్‌ చేస్తాం: నిర్మాత నాగవంశీ - Udayam
కమర్షియల్‌ అంశాలను దృష్టిలో పెట్టుకోకుండా మనసుకు నచ్చి ‘ఎపిక్‌’ చిత్రాన్ని తెరకెక్కించినట్లు నిర్మాత సూర్యదేవర నాగవంశీ తెలిపారు. సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోందని, త్వరలో సీక్వెల్‌ చేస్తామని చెప్పారు. ఆనంద్‌ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన ఈ చిత్రాన్ని ఆదిత్య హాసన్‌ తెరకెక్కించారు. శుక్రవారం సినిమా విడుదల సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన సమావేశంలో చిత్రబృందం మాట్లాడింది.

Comments

G
Loading comments...