వార్తలకు తిరిగి వెళ్లండి

Photo Gallery
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా పార్వతీపురంలో 250 అడుగుల జాతీయ జెండాతో కలెక్టర్ ప్రభాకరరెడ్డి, అధికారులు సైకిల్ ర్యాలీ నిర్వహించారు. హర్ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా ర్యాలీ చేపట్టారు.
పాత బస్టాండ్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ సాగింది. విద్యార్థులు జాతీయ జెండాలతో పాల్గొని దేశభక్తి నినాదాలు చేశారు. సంయుక్త కలెక్టర్ వైశాలి, డీఆర్వో హేమలత, ఆర్డీవో మాధురి తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...


