వార్తలకు తిరిగి వెళ్లండి

శేర్లింగంపల్లి కాంగ్రెస్ ఇన్చార్జి జగదీశ్వర్ గౌడ్, రాష్ట్ర ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ ఆధ్వర్యంలో తమ్ముడికుంట చెరువు వద్ద హైడ్రాకు మద్దతుగా ర్యాలీ నిర్వహించారు.
వర్షాన్ని లెక్కచేయకుండా పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొని "హైడ్రా ఉండాలి.. చెరువులను కాపాడాలి" అంటూ నినాదాలు చేస్తూ హైడ్రాకు మద్దతు తెలిపారు.
Comments
Loading comments...
