Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాజేంద్ర ప్రసాద్‌కు ఘన సన్మానం

Follow Udayam on Google
రచన దేవి Aug 12, 2026 9:15 PM ఆల్ ఇండియా జాతీయ
రాజేంద్ర ప్రసాద్‌కు ఘన సన్మానం - Udayam
పద్మశ్రీ గ్రహీత, నటుడు డాక్టర్‌ రాజేంద్ర ప్రసాద్‌ను అమెరికాలోని ఫిలడెల్ఫియా తెలుగు కమ్యూనిటీ ఆగస్టు 9న ఘనంగా సన్మానించింది. ఆయన 49 ఏళ్ల సినీ ప్రస్థానాన్ని ప్రతినిధులు కొనియాడారు. ఈ సందర్భంగా రాజేంద్ర ప్రసాద్‌ ఛారిటబుల్‌ ట్రస్ట్‌కు రూ.8 లక్షల విరాళం అందించారు మరియు ప్రవాస తెలుగువారి ప్రేమ తనకు కన్నతల్లి ఒడిలో ఉన్న అనుభూతి నిస్తోందని రాజేంద్ర ప్రసాద్‌ పేర్కొన్నారు.

Comments

G
Loading comments...