Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాజనగరంలో చిరుజల్లులు.. సాగునీటికి కష్టాలు

Follow Udayam on Google
Anuroop Aug 25, 2026 5:02 PM తూర్పుగోదావరి General
రాజనగరంలో చిరుజల్లులు.. సాగునీటికి కష్టాలు - Udayam
రాజనగరంలో మంగళవారం మధ్యాహ్నం చిరుజల్లులు కురిశాయి. వేసవిని తలపించే ఎండల మధ్య జల్లులు పడటం విశేషంగా మారింది. అయితే ఖరీఫ్ సాగు చేస్తున్న రైతులు తగినంత నీటి లభ్యత లేక ఇబ్బందులు పడుతున్నారు. భూగర్భ జలాలు పడిపోవడంతో బోర్లు ఉన్న రైతులు సైతం పంటలకు పూర్తిస్థాయిలో నీటిని అందించలేక ఆందోళన చెందుతున్నారు. వర్షాకాలం గుర్తు చేసినా సాగునీటి కష్టాలు వీడలేదని రైతులు వాపోతున్నారు.

Comments

G
Loading comments...