వార్తలకు తిరిగి వెళ్లండి

రాజమండ్రి నగర అభివృద్ధిలో మున్సిపల్ ఛైర్మన్లుగా న్యాపతి సుబ్బారావు పంతులు, టంగుటూరి ప్రకాశం పంతులు తదితరులు కీలక పాత్ర పోషించారు. నగరపాలక సంస్థగా మారిన తర్వాత మేయర్ల పాలనలో అభివృద్ధి కొనసాగించింది.
మాటూరి శ్రీనివాస్ చక్రవర్తి, ఆదిరెడ్డి వీర రాఘవమ్మ, పంతం రజని శేషసాయి మేయర్లుగా బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం రాజమండ్రిలో ప్రత్యేకాధికారుల పాలన కొనసాగుతోంది.
Comments
Loading comments...

