Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైతును ముంచిన దళారుల సిండికేట్

Follow Udayam on Google
dasari naveen kumar Aug 08, 2026 5:36 PM వికారాబాద్General
రైతును ముంచిన దళారుల సిండికేట్ - Udayam
బంట్వారంలో టమాటా, పచ్చిమిర్చికి గిట్టుబాటు ధర లేక పోచారం వెంకటేశం అనే రైతు రూ. 5 లక్షలు నష్టపోయారు. మార్కెట్‌లో దళారుల సిండికేట్ వల్ల రవాణా ఖర్చులు కూడా రాకపోవడంతో, చేసేది లేక పంటను పొలంలోనే వదిలేసి కంటతడి పెట్టారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి తమను ఆదుకోవాలని అప్పుల్లో కూరుకుపోయిన ఆ రైతు వేడుకుంటున్నారు.

Comments

G
Loading comments...