Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైతులు తప్పనిసరిగా పంట బీమా చేయించుకోవాలి- జిల్లా కలెక్టర్

Follow Udayam on Google
devendra Aug 11, 2026 5:12 PM తూర్పుగోదావరి General
రైతులు తప్పనిసరిగా పంట బీమా చేయించుకోవాలి- జిల్లా కలెక్టర్ - Udayam
ఎలనినో ప్రభావంతో వర్షాలు తగ్గే సూచనల నేపథ్యంలో రంగంపేట మండలం పెదరాయవరంలో వరికి బదులుగా ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో అపరాలు సాగు చేసిన పొలాలను జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి,ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రత్యామ్నాయ పంటలు వేసిన రైతుల చొరవను అభినందిస్తూ, వారి అనుభవాలను,వివరాలను అడిగి తెలుసుకున్నారు. రైతుల తప్పనిసరిగా పంట బీమా చేయించుకోవాలని సూచించారు.

Comments

G
Loading comments...