వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం జిల్లా రేగిడి మండల MRO ఈశ్వరరావు మంగళవారం స్తానిక సంకిలిలో రైతులతో సమావేశం నిర్వహించారు .
ఆయన మాట్లాడుతూ భూ రీ సర్వే సకాలంలోనే పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం ఉన్న టీమ్లతో పాటు మరో 3 టీములు ఏర్పాటు చేసి భూ రీసర్వే సకాలంలో పూర్తి చేస్తామని తెలిపారు. ఈ మేరకు రైతులు సర్వేయర్ బృందాలకు సహకరించాలని ఆయన కోరారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సర్వే చేస్తామని స్పష్టం చేశారు.
Comments
Loading comments...

