వార్తలకు తిరిగి వెళ్లండి

ఆళ్లపల్లి మండలంలో పంటలు, వ్యవసాయ రంగ సమస్యలను పరిష్కరించి రైతులను ఆదుకోవాలని ఏఐకేఎంఎస్ డిమాండ్ చేసింది. ఈ మేరకు నాయకులు డిప్యూటీ తహసీల్దార్కు వినతిపత్రం అందజేశారు.
పంట నష్టాలపై సమగ్ర సర్వే నిర్వహించి అర్హులైన రైతులకు నష్టపరిహారం అందించాలని కోరారు. రైతులు, కూలీల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.
Comments
Loading comments...

