వార్తలకు తిరిగి వెళ్లండి

పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.25 వేల పరిహారం ఇవ్వాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ డిమాండ్ చేశారు.
కేంద్రం రూ.30 వేల కోట్ల కరువు ప్యాకేజీ ప్రకటించాలని, సూర్యాపేటను కరువు జిల్లాగా ప్రకటించాలని కోరారు. 22-ఏ భూములపై విచారణ జరిపి పేదలకు భూములు పంచాలని, బుల్లెట్ ట్రైన్ను సూర్యాపేట మీదుగా నడపాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించకుంటే ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.
Comments
Loading comments...

