Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైతులకు పాస్ పుస్తకాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

Follow Udayam on Google
సత్యనారాయణ Aug 11, 2026 7:23 AM విజయనగరంGeneral
రైతులకు పాస్ పుస్తకాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే - Udayam
రాష్ట్రంలో రైతుల రాజముద్రతో కూడిన పాసుబుక్‌లను అందించటం ద్వారా వారి ఆస్తులకు భద్రత కల్పిస్తన్నామని ఎస్‌.కోట ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి అన్నారు. సోమవారం కొత్తవలస తహశీల్దారు రమాలక్ష్మీ ఆద్వర్యంలో స్దానిక వీరభద్రాపురంలో ఏర్పాటుచేసిన పాసుబుక్‌ల పంపిణీలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులు 2,654 పాస్‌ బుక్‌లు పంపిణీ చేసారు.ఆమె మాట్లాడుతూ రైతులకు యాజమాన్య హక్కు కల్పించడమే ప్రభుత్వ ధ్యేయమని అన్నారు..

Comments

G
Loading comments...