Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైతులకు కరెంట్ సాగునీరు ఇవ్వాలి

Follow Udayam on Google
santhoshmarri Sep 08, 2026 3:51 PM జగిత్యాలGeneral
జగిత్యాల జిల్లా కథలాపూర్ సబ్‌స్టేషన్‌ను బీజేపీ నాయకులు ముట్టడించి నిరసన చేపట్టారు. రైతులకు 24 గంటల విద్యుత్ హామీ ఇచ్చి ప్రస్తుతం 6 గంటలే సరఫరా చేస్తున్నారని ఆరోపించారు వరద కాలువలకు వెంటనే నీరు విడుదల చేసి రైతుల పంటలను కాపాడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు

Comments

G
Loading comments...