Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైతులకు 24 గంటలు విద్యుత్ సరఫరా చేయాలి

Follow Udayam on Google
babu varun Sep 09, 2026 1:01 PM రాజన్న సిరిసిల్లGeneral
రైతులకు 24 గంటలు విద్యుత్ సరఫరా చేయాలి - Udayam
రైతులకు 24 గంటలు ఉచిత విద్యుత్ సరఫరా చేయాలని బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు ఎద్దండి నరసింహారెడ్డి డిమాండ్ చేశారు. ముస్తాబాద్ మండల కేంద్రంలో బుధవారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు కేవలం 7 గంటలు మాత్రమే కరెంటును ఇస్తుందని ఆరోపించారు. రైతులు ఇబ్బందులు పడుతున్నారని ప్రభుత్వం అధికారుల స్పందించి నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని కోరారు.

Comments

G
Loading comments...