వార్తలకు తిరిగి వెళ్లండి

రొద్దం మండలం కందుకుర్లపల్లి గ్రామానికి వెళ్లే సమీపంలో రైతులు సాగు చేస్తున్న కంది పంటను రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత జౌళి శాఖల మంత్రి శ్రీమతి సవితమ్మ పరిశీలించారు.
మంత్రి సవితమ్మ రైతులతో మాట్లాడుతూ రైతుల నుంచి పంట సాగులో ఎదురవుతున్న సమస్యలను ఏమైనా ఉన్నాయా, రైతులకు గిట్టుబాటు ధర, అవసరమైన వ్యవసాయ సౌకర్యాలు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వారికి భరోసా ఇచ్చారు.
Comments
Loading comments...

