వార్తలకు తిరిగి వెళ్లండి

మందస(M) నర్సింగపురం రెవెన్యూ పరిధిలో బుధవారం రాజముద్రతో కూడిన నూతన పట్టాదారు పాస్ పుస్తకాలను రైతులకు పంపిణీ చేశారు. తహశీల్దార్ బి.శ్రీహరి, టీడీపీ మండల అధ్యక్షుడు బావన దుర్యోధనులు పుస్తకాలు అందజేశారు.
రైతుల భూములకు భద్రత కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని వారు తెలిపారు. భూమిపై రైతుల సర్వహక్కులు భద్రంగా ఉండేలా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.
Comments
Loading comments...

