Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైతు పొలంలో ఫామ్ పాండ్ నిర్మాణానికి భూమిపూజ

Follow Udayam on Google
RR REDDY Aug 21, 2026 3:04 PM నిజామాబాద్General
రైతు పొలంలో ఫామ్ పాండ్ నిర్మాణానికి భూమిపూజ - Udayam
డిచ్‌పల్లి: మండలంలోని ఓ రైతు పొలంలో బీబీజీ రాంజీ పథకం కింద ఫారం పాండ్ నిర్మాణానికి భూమిపూజ నిర్వహించారు. ఎంపీడీవో ఉదయ్‌భాస్కర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు. రైతులకు నీటి నిల్వ సౌకర్యం కల్పించి, వ్యవసాయానికి ఉపయోగపడేలా గుంత ఫండ్ నిర్మాణాన్ని చేపడుతున్నట్లు తెలిపారు.

Comments

G
Loading comments...