వార్తలకు తిరిగి వెళ్లండి

నగరంలోని హోటల్ ట్రైడెంట్లో సౌత్ జోనల్ అగ్రికల్చర్ కాన్ఫరెన్స్-2026 కొనసాగుతోంది. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రారంభోపన్యాసం చేశారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు.
రైతు నేస్తం 100వ ఎపిసోడ్ పుస్తకాన్ని ఆవిష్కరించారు. డిజిటల్ అగ్రికల్చర్, రైతు రిజిస్ట్రీ, ఎరువుల నిర్వహణ, సహజ వ్యవసాయంపై చర్చలు జరుగుతున్నాయి.
Comments
Loading comments...

