వార్తలకు తిరిగి వెళ్లండి

ఆత్రేయపురం మండలం కట్టుంగా నుంచి తాటిపూడి వెళ్లే ఆర్అండ్బీ రహదారి కొద్దిపాటి వర్షానికే జలమయమవుతోంది. సుమారు 9 అడుగుల వెడల్పున్న రహదారిలో దాదాపు సగం భాగం వర్షపు నీటితో నిండిపోతోంది.
దీంతో వాహనదారులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మిగిలిన సగం మాత్రమే పొడిగా ఉండటంతో రాకపోకలకు అవరోధం ఏర్పడుతోంది. సమస్యను అధికారులు పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.
Comments
Loading comments...

