వార్తలకు తిరిగి వెళ్లండి

జనగామ జిల్లాలో సాధారణం కంటే 51 శాతం తక్కువ వర్షపాతం నమోదైందని వ్యవసాయ శాఖ వెల్లడించింది. 8 మండలాల్లో వర్షాభావం, 4 మండలాల్లో తీవ్ర లోటు ఉందని తెలిపింది.
ఈ నేపథ్యంలో జులై 28, 29 తేదీల్లో జరిగే విత్తన మేళాలో సబ్సిడీ విత్తనాలు పొందాలని, తక్కువ నీటితో సాగయ్యే ప్రత్యామ్నాయ పంటలను ఎంచుకోవాలని కలెక్టర్ రైతులకు సూచించారు.
Comments
Loading comments...
