వార్తలకు తిరిగి వెళ్లండి

రైల్వేకోడూరు మండలం అనంతరాజుపేట వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్వేర్ ఉద్యోగి వెంకటేశ్ యాదవ్(29) మృతి చెందాడు. మృతుడు చిట్వేల్ మండలం KVRRపురానికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు.
హైదరాబాద్లో పనిచేస్తున్న వెంకటేశ్ వారం కిందట స్వగ్రామానికి వచ్చి వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాడు. ఇంటి సామగ్రి కోసం రైల్వేకోడూరుకు వచ్చిన అతడిని లారీ ఢీకొట్టడంతో అతడు మృతి చెందాడు.
Comments
Loading comments...

