Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైల్వే స్టేషన్ సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం

Follow Udayam on Google
sreekanth patel Sep 11, 2026 6:28 PM మహబూబ్‌నగర్General
రైల్వే స్టేషన్ సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం - Udayam
మహబూబ్‌నగర్ రైల్వే స్టేషన్ సమీపంలో సుమారు 56 ఏళ్ల గుర్తుతెలియని పురుషుడి మృతదేహం అనుమానాస్పద స్థితిలో లభ్యమైంది. మృతుడి వివరాలు తెలిసిన వారు II టౌన్ పోలీసులను సంప్రదించాలని కోరారు. సమాచారం కోసం SHO 8712659312, SI 8712659334, 8712659335 నంబర్లను సంప్రదించాలని పోలీసులు తెలిపారు.

Comments

G
Loading comments...