Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైల్వే డబ్లింగ్‌కు భూసేకరణ వేగవంతం చేయండి: కలెక్టర్ ఖుష్బూ గుప్తా

Follow Udayam on Google
sreekanth patel Sep 04, 2026 11:19 AM మహబూబ్‌నగర్General
రైల్వే డబ్లింగ్‌కు భూసేకరణ వేగవంతం చేయండి: కలెక్టర్ ఖుష్బూ గుప్తా - Udayam
​మహబూబ్ నగర్: జిల్లాలో రైల్వే లైన్ డబ్లింగ్ పనులు, స్టేషన్ల విస్తరణకు అవసరమైన భూసేకరణ ప్రక్రియను సత్వరమే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా అధికారులను ఆదేశించారు. మహబూబ్ నగర్ అర్బన్ పరిధిలో పెండింగ్‌లో ఉన్న సరిహద్దుల గుర్తింపు, భూసేకరణ దస్త్రాల సమస్యలను వెంటనే పరిష్కరించాలని సూచించారు. భూ యజమానులకు నష్టపరిహారం చెల్లింపులు వేగవంతం చేయాలని స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...