వార్తలకు తిరిగి వెళ్లండి

పలాస జీఆర్పీఎస్ పరిధిలోని ఇచ్చాపురం–జాడపూడి ఎగువ రైల్వే లైన్ల మధ్య సుమారు 50-55 సంవత్సరాల వయస్సు గల గుర్తుతెలియని వ్యక్తి రైలు ప్రమాదంలో మృతి చెందాడు. మృతుడు పసుపు రంగు షర్ట్ ధరించి ఉన్నట్లు జీఆర్పీ పోలీసులు తెలిపారు.
మృతుడి ఆచూకీ వివరాలు తెలిసిన వారు జీఆర్పీ ఎస్ ఐ డి. శ్రీనివాసరావు 9247585743 నంబర్కు సంప్రదించాలని కోరారు.
Comments
Loading comments...

