వార్తలకు తిరిగి వెళ్లండి

కలకత్తా నుంచి హైదరాబాద్ వెళుతున్న ఫలక్నుమా ఎక్స్ప్రెస్ (Falaknuma Express) రైలులో ప్రయాణిస్తున్న ఓ మహిళ ఆదివారం పలాస రైల్వే స్టేషన్ సమీపంలో జారిపడింది.
ఈ ప్రమాదంలో మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న 108 అంబులెన్స్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని ప్రథమ చికిత్స అందించి, వైద్యం నిమిత్తం పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Comments
Loading comments...

