వార్తలకు తిరిగి వెళ్లండి

బూచిపల్లె పరిసర ప్రాంతాల్లో పేకాట ఆడుతున్న 9 మందిని పీటీఎం పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. సమాచారం అందడంతో సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించినట్లు ఎస్ఐ పరమేశ్ తెలిపారు.
నిందితుల నుంచి రూ.6,600 నగదు, 11 సెల్ఫోన్లు, 6 బైకులను స్వాధీనం చేసుకున్నారు. అసాంఘిక కార్యకలాపాలు గమనిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఎస్ఐ ప్రజలను కోరారు.
Comments
Loading comments...

