Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. ఆరుగురు అరెస్ట్‌

Follow Udayam on Google
Anuroop Aug 21, 2026 11:33 AM ఏలూరుGeneral
పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. ఆరుగురు అరెస్ట్‌ - Udayam
ఏలూరు రూరల్ పోలీసులు ద్వారకానగర్‌లోని బీడీ కాలనీలో పేకాట స్థావరంపై గురువారం ఆకస్మిక దాడి నిర్వహించారు. పేకాట ఆడుతున్న ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.52,700 నగదును స్వాధీనం చేసుకున్నారు. ఎస్సై వెంకటేశ్వరరావు ఆదేశాల మేరకు నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Comments

G
Loading comments...