Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాయికల్ మండలంలో మాజీ మంత్రి టీ.జీవన్‌రెడ్డి మీడియా సమావేశం

Follow Udayam on Google
pruthviraj Aug 16, 2026 5:24 PM జగిత్యాలGeneral
రాయికల్ మండలంలో మాజీ మంత్రి టీ.జీవన్‌రెడ్డి మీడియా సమావేశం - Udayam
కేంద్రంలో మాజీ మంత్రి, BRS రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటిపర్తి జీవన్‌రెడ్డి సమావేశంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. కేసీఆర్ ప్రభుత్వం అమలు చేసిన రైతుబంధు, రైతుబీమా, కేసీఆర్ కిట్, కళ్యాణలక్ష్మి, షాదీముబారక్, వృద్ధాప్య హామీలను అమలు చేయకుండా రేషన్ కార్డులపై సీఎం రేవంత్‌రెడ్డి ఫొటో పెట్టడం ప్రచార ఆర్భాటమేనన్నారు. వెంటనే నిలిచిపోయిన సంక్షేమ పథకాలను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...