వార్తలకు తిరిగి వెళ్లండి
రాత్రి పూట విద్యుత్ సరఫరా లేకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయని రైతులు చెబుతున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి తెలిపారు.
వ్యవసాయానికి విద్యుత్ సరఫరాలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు.
Comments
Loading comments...

