Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ఏఐసీసీ అధిష్టానం ద్రుష్టి

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Sep 20, 2026 3:15 PM విశాఖపట్నంGeneral
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ఏఐసీసీ అధిష్టానం ద్రుష్టి - Udayam
కాంగ్రెస్ అధిష్టానం కర్ణాటకకు చెందిన శాసనమండలి సభ్యులు పి వి మోహన్ ని ఆంధ్రప్రదేశ్ కొత్త ఏఐసీసీ ఇంచార్జ్ గా నియమించింది, తొలిసారి విజయవాడలో ఉన్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయం ఆంధ్ర రత్న భవన్ కి వచ్చారు. ఈ సందర్బంగా విశాఖకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు జగన్ మురారి కి మర్యాదపూర్వకంగా కలిసి శాలువా కప్పి సత్కరించారు.

Comments

G
Loading comments...