వార్తలకు తిరిగి వెళ్లండి

pdpl: రామగిరి నాగేపల్లి శ్రీ అభయాంజనేయస్వామి ఆలయంలో మంగళవారం శ్రావణమాస ప్రత్యేక పూజలు ఘనంగా జరిగాయి. మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తొట్ల తిరుపతి యాదవ్ స్వామివారికి అర్చనలు చేసి,
రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ప్రార్థించారు. అనంతరం అన్నదానంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ దివ్య, నాయకులు రామ్మూర్తి, బాపన్న, సదానందం తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

