Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్ర స్థాయి కబడ్డీ జట్టు కోసం ఎంపికలు

Follow Udayam on Google
madhu Sep 16, 2026 3:25 PM ములుగు General
రాష్ట్ర స్థాయి కబడ్డీ జట్టు కోసం ఎంపికలు - Udayam
రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ములుగు జిల్లా జట్టు ఎంపికలు ఈ నెల 18న ఉదయం 10 గంటలకు మల్లంపల్లిలోని వివేకానంద స్కూల్ గ్రౌండ్‌లో నిర్వహించనున్నారు. జూనియర్, సబ్‌జూనియర్ బాలబాలికలకు సెలక్షన్స్ ఉంటాయని నిర్వాహకులు బత్తిని సురేష్, గంట శ్రీను తెలిపారు. ఆసక్తిగల క్రీడాకారులు ఆధార్ కార్డ్, టెన్త్ మెమోతో హాజరుకావాలన్నారు.

Comments

G
Loading comments...