వార్తలకు తిరిగి వెళ్లండి

వినుకొండకు చెందిన ఎం. సాయి కౌశిక్ రాష్ట్ర స్థాయి బాల్ బ్యాడ్మింటన్ పోటీల్లో ప్రతిభ కనబరిచాడు. మార్కాపురంలో జరిగిన 11వ ఏపీ రాష్ట్ర సబ్ జూనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ టోర్నమెంట్లో గుంటూరు తరఫున పాల్గొని, అండర్-16 విభాగంలో తృతీయ స్థానం సాధించాడు.
అలాగే మెరిట్ సర్టిఫికేట్ అందుకున్న కౌశిక్ను స్థానికులు, క్రీడాభిమానులు అభినందించారు.
Comments
Loading comments...

