వార్తలకు తిరిగి వెళ్లండి

జడ్చర్లకు చెందిన బాలు మెదక్ జిల్లాలో జరిగిన రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో ప్రథమ బహుమతి సాధించారు. ఈ సందర్భంగా జడ్చర్ల అంబేద్కర్ కళాభవన్లో జరిగిన కార్యక్రమానికి మాజీ మంత్రి డాక్టర్ సి. లక్ష్మారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై బాలును శాలువాతో ఘనంగా సన్మానించి అభినందించారు.
బాలుకు ఎల్లవేళలా తనవంతు సహాయ సహకారాలు అందిస్తామని లక్ష్మారెడ్డి తెలిపారు ఈ కార్యక్రమంలో కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు
Comments
Loading comments...

