వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లా ఎస్పీ దామోదర్ ఆదేశాల మేరకు డెంకాడ మండలం బంగార్రాజుపేటలో ఇంఛార్జ్ డీఎస్పీ రాఘవులు ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలపై అవగాహన సదస్సు నిర్వహించారు.
పండుగను శాంతియుతంగా జరుపుకోవాలని, యువత బెట్టింగ్ యాప్లకు దూరంగా ఉండాలని సూచించారు. ఈ కార్య క్రమంలో భోగాపురం సీఐ శ్రీనివాస్, స్థానిక ఎస్సై, గ్రామస్థులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

