వార్తలకు తిరిగి వెళ్లండి

రామవరప్పాడులో చెత్త పేరుకుపోవడంతో పారిశుద్ధ్య పరిస్థితులు అధ్వానంగా మారాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెత్త తొలగింపుపై పంచాయతీ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపిస్తున్నారు.
ప్రధాన రహదారులు, వీధుల్లో చెత్తకుండీలు ఏర్పాటు చేసి.. ఎప్పటికప్పుడు చెత్తను తొలగించాలని కోరుతున్నారు.
Comments
Loading comments...

