Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రామతీర్థంలో వైభవంగా ప్రారంభమైన శ్రీవారి బ్రహ్మోత్సవాలు

Follow Udayam on Google
యస్.యస్. పట్నాయక్ Sep 15, 2026 11:52 AM విజయనగరంGeneral
రామతీర్థంలో వైభవంగా ప్రారంభమైన శ్రీవారి బ్రహ్మోత్సవాలు - Udayam
విజయనగరం జిల్లాలో సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థంలో మంగళవారం శ్రీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా ధ్వజారోహణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ మేరకు ఈ నెల 24 వరకు ఉత్సవాలు జరుగనున్నాయని, 20 వ తేదిన స్వామి వారి కల్యాణం నిర్వహించనుండగా, TTD నుంచి పట్టువస్త్రాలు రానున్నాయి. తిరుమల మాదిరిగానే ఇక్కడ కూడా ప్రతి ఏటా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారని నిర్వాహకులు తెలిపారు.

Comments

G
Loading comments...