వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం జిల్లాలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థంలో ఆలయ EO శ్రీనివాసరావు శనివారం అధికారులు, సిబ్బందితో స్వచ్చ ఆంధ్ర ప్రతిజ్ఞ చేశారు. స్వచ్చతా హి సేవా కార్యక్రమాల్లో భాగంగా దేవస్థానం పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతామని సిబ్బంది, భక్తులతో ప్రతిజ్ఞ చేయించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ శ్రీనివాసరావు సిబ్బంది రాంబాబు, భాస్కరరావు, అర్చకులు సాయిరాం, నరసింహాచార్యులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

