వార్తలకు తిరిగి వెళ్లండి

పాలంపేటలోని రామప్ప దేవాలయాన్ని జర్మనీకి చెందిన సాండ్రో కోట్, స్టెపానీ ఎంజిల్మెన్ సందర్శించారు. ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేశారు. రామప్ప శిల్పకళ, చరిత్రను గైడ్ విజయ్కుమార్ వివరించారు.
భారతీయ సంస్కృతి, ఆతిథ్యం తమను ఆకట్టుకున్నాయని వారు తెలిపారు. అనంతరం రామప్ప చెరువులో బోటింగ్ చేశారు.
Comments
Loading comments...

