Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రామప్పలో 300 ఏళ్ల తర్వాత జలాభిషేకం

Follow Udayam on Google
madhu Sep 07, 2026 4:22 PM ములుగుGeneral
రామప్పలో 300 ఏళ్ల తర్వాత జలాభిషేకం - Udayam
UNESCO గుర్తింపు పొందిన రామప్ప దేవాలయంలో 3 శతాబ్దాల తర్వాత సంపూర్ణ నిత్య జలాభిషేకం నేటి(సోమవారం) నుంచి పునరుద్ధరించబడింది. 17వ శతాబ్దపు భూకంపం వల్ల సోమసూత్రం మూసుకుపోయి ఈ పూజ ఆగిపోయింది. ఎలాంటి పురాతన నిర్మాణానికి నష్టం వాటిల్లకుండా, ఆధునిక సాంకేతికతను ఉపయోగించి అధికారులు అడ్డంకులను తొలగించి ఈ చారిత్రక పూజా కార్యక్రమాన్ని మళ్లీ ప్రారంభించారు.

Comments

G
Loading comments...