వార్తలకు తిరిగి వెళ్లండి

రామోజీరావును టీడీపీ, ఎల్లో మీడియా మహాత్ముడిగా కీర్తించడంపై వైసీపీ నేత అంబటి రాంబాబు తాడేపల్లిలో మండిపడ్డారు. ప్రభుత్వ ఖజానా నుంచి రూ.12 కోట్లతో ఆయన సంస్మరణ సభ నిర్వహించడం దారుణమన్నారు.
మార్గదర్శి ద్వారా ఆర్బీఐ చట్టాలకు విరుద్ధంగా ఆయన ప్రజల నుంచి డిపాజిట్లు వసూలు చేశారని ఆరోపించారు. ఈ అక్రమాలపై 1997లోనే ఆర్బీఐ మార్గదర్శికి నోటీసులు జారీ చేసిందని ఆయన గుర్తుచేశారు.
Comments
Loading comments...

