Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రామచంద్రాపురంలో రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా నివాళులు

Follow Udayam on Google
Ajay Krishna Senior Journalist Aug 20, 2026 10:21 AM సంగారెడ్డిGeneral
రామచంద్రాపురంలో రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా నివాళులు - Udayam
మాజీ ప్రధానమంత్రి, దివంగత రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా రామచంద్రాపురం జాతీయ రహదారి ఆనుకొని ఉన్న ఆయన విగ్రహానికి మాజీ కార్పొరేటర్ పుష్ప నగేష్ యాదవ్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాజీవ్ గాంధీ దేశానికి చేసిన సేవలను స్మరించుకున్నారు. ఆయన ఆశయాలను కొనసాగిస్తూ ప్రజా సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...