వార్తలకు తిరిగి వెళ్లండి

రామారెడ్డి మండలంలోని పలు గ్రామాల అంగన్వాడీ టీచర్లను పోలీసులు బుధవారం తెల్లవారుజామున ముందస్తుగా అరెస్టు చేశారు. సమస్యల పరిష్కారం కోసం ప్రజాస్వామ్యబద్ధంగా ధర్నాకు వెళ్తుండగా అదుపులోకి తీసుకోవడం సరికాదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి తమ న్యాయమైన డిమాండ్లను వెంటనే నెరవేర్చాలని అంగన్వాడీ టీచర్లు డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

