వార్తలకు తిరిగి వెళ్లండి

రామాపురం మండలం బీసీ కాలనీ ఎంపీపీ పాఠశాలలో జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత పులుపుతూరి సుజాతను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ అధికారులు, తోటి ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొని ఆమె అంకితభావాన్ని కొనియాడారు.
ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యతో పాటు విద్యార్థుల సంఖ్య పెంచేందుకు ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు సమన్వయంతో కృషి చేయాలని అధికారులు సూచించారు.
Comments
Loading comments...

