వార్తలకు తిరిగి వెళ్లండి

రాజమహేంద్రవరం ప్రజలకు తాగునీటి సరఫరా మెరుగుపరిచేందుకు కోటగుమ్మం నుంచి డీలక్స్ సెంటర్ వరకు రూ.5 కోట్లతో కొత్త పైప్లైన్ పనులు చేపట్టినట్లు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు.
హైటెక్ బస్స్టాండ్ ముంపు సమస్యకు అమృత్ పథకం కింద రూ.6 కోట్లతో శాశ్వత పరిష్కారం చేపడుతున్నట్లు చెప్పారు. 10 కాలనీల వర్షపు నీరు నల్లా ఛానల్కు చేరేలా మేజర్ డ్రైన్ నిర్మాణానికి టెండర్ దశకు చేరిందన్నారు.
Comments
Loading comments...

